భారత కూటమికి రికార్డు స్థాయిలో ఓటు వేసినందుకు ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఏప్రిల్ 19, 2024న మొదటి దశ పోలింగ్ తర్వాత, రికార్డు సంఖ్యలో INDIA (కూటమి)కి ఓటు వేసిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ వాదన/దావా తప్పు. NDAకు రికార్డు సంఖ్యలో ఓటు వేసినందుకు ప్రజలకు

Read More

వీడియోలో రాహుల్ గాంధీ తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారా?వాస్తవ పరిశీలన

 వాదన/Claim: వీడియోలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: రాహుల్ గాంధీని అప్రతిష్టపాలు చేసేందుకు ఆయన వాయనాడ్‌లో నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న అసలు వీడియో సౌండ్ ట్రాక్‌ మార్చబడిందని నిరూపణ అయ్యింది. రేటింగ్:

Read More

చైనాకు భయపడి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో తమ అభ్యర్థులను నిలబెట్టటంలేదా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: చైనాకు భయపడి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో అభ్యర్థులను నిలబెట్టటంలేదనేది వాదన. నిర్ధారణ/Conclusion: పోస్ట్‌లో చేసిన వాదన/దావా తప్పు. మరియు దీనికి విరుద్ధంగా,రాబోయే అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను

Read More

AAP నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ X (ట్విట్టర్)లో కేజ్రీవాల్‌ను అనుసరించటం లేదా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఆప్ నేతలు అతిషి మరియు సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ను X (ట్విట్టర్)లో అనుసరించటం(Follow) లేదనేది వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన,ఇద్దరూ ఇప్పటికీ కేజ్రీవాల్‌ని X (ట్విట్టర్)లో అనుసరిస్తున్నారు(ఫాలోయింగ్). రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశిలన

Read More

పత్రికా సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిపక్షాల “ఇండియా కూటమి”కి మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) INDIA కూటమికి మద్దతు ఇచ్చింది మరియు INDIA కూటమికి అనుకూలంగా ఓటు వేయమని దేశవ్యాప్తంగా సంఘీలకు విజ్ఞప్తి చేసిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.నమోదు చేయబడని(రిజిస్టర్ కాని) సంస్థ బీజేపీ మాతృ సంస్థైన ‘రాష్ట్రీయ

Read More

పీ.వీ నరసింహారావుగారి కుమారుడు భారతరత్న స్వీకరిస్తున్న సమయంలో, ఖర్గే గారు చప్పట్లు కొట్టలేదా? వాస్తవ పరిశీలన

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం భారతరత్న అవార్డులను ప్రదానం చేసిన కార్యక్రమంలో,  దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ప్రకటించిన భారతరత్న అవార్డును ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు అందుకుంటున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చప్పట్లు కొట్టలేదని

Read More
Exit mobile version