ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్లో భారత కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన ఒక పాత వీడియో కొన్ని భాగాలు కత్తిరించి మోడీ ప్రజల కష్టాలను హాస్యాస్పదంగా తీసుకున్నాడని ఈ వీడియో ద్వారా పట్టించడానికి తప్పుదోవ పట్టించడానికి జరిగింది.

నవంబరు 8, 2016 మోడీ ప్రభుత్వం రూ .500 మరియు 1000 రూపాయల నోట్లు నిలిపివేయాలని ప్రకటించిన వెంటనే గందరగోళానికి గురయ్యింది. 2016 నవంబర్ 12 న జపాన్ దేశంలో పర్యటన సందర్భంగా భారత కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగం యొక్క భాగాలు మోడీ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను గురించి హాస్యమాడుతున్నాయని తెలిపే విధంగా చిత్రీకరించడం చేయబడింది.


జపాన్ లో మాట్లాడిన వీడియో 32 నిమిషాలు వ్యవధి అయితే  దానిని ఎడిట్ చేసి ఒక్క నిమిషంలో మోడీ మాట్లాడిన మాటలు జతచేర్చి, మోడీ ప్రజల కష్టాలను హాస్యాస్పదంగా తీసుకున్నాడని ఆరోపణ చేశారు ట్విటర్ యూజర్ @ కిలాఫెట్. 39-సెకండ్ వీడియోతో @ కిలాఫెట్ ఇలా ట్వీట్ చేశాడు: “ఇది సాధారణ వ్యక్తి కాదా? ఒక ప్రధాని ఎలా ప్రవర్తించాలి?… బిజెపికి ఓటు వేయవద్దు. #BJPKiVoteBandiడిక్లేర్ చేద్దాం.”

ఈ పోస్ట్ 200 కంటే ఎక్కువ retweets చేయబడింది మరియు 300 మంది ఇష్టపడ్డారు. @ కిలాఫెట్ యొక్క బయో అతను కాంగ్రెస్ మద్దతు దారుడు అని తెలుపుతోంది. ఒక పాత వీడియో తప్పుదోవ పట్టించే విధంగా వినియోగించడం జరిగింది. కానీ ఒరిజినల్ వీడియో ప్రకారము మోడీ  demonetisation హాస్యాస్పదంగా చేయడం జరగలేదు. ప్రజలు పడ్డ కష్టాలన్ని వర్ణించి వారికి అభివాదం చేయడం జరిగింది. కానీ ఆ విషయాన్నిదాచి పెట్టి కొత్త వీడియో సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టడం జరిగింది.

ఈ పోస్ట్ను 2018 ఆగస్టు 30 న తన వీడియోతో share చేసాడు. ట్విట్టర్, ఫేస్బుక్ పోస్టులపై వ్యాఖ్యానిస్తూ చాలామంది మోడీతో నిరాశకు గురవుతున్నారుఅని ఆరోపణ చేశారు. కానీ ఒరిజినల్ వీడియో ప్రకారము మోడీ  demonetisation హాస్యాస్పదంగా చేయడం జరగలేదు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

Exit mobile version