Author Archives: Talluri

Did Congress Manifesto mention about Inheritance Tax? Fact Check

కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను గురించి ప్రస్తావించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: అధికారంలోకి వస్తే వారసత్వ పన్నును అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చిందనేది వాదన/దావా. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్నును అమలు చేసే ప్రణాళిక గురించి ప్రస్తావించలేదు.ఈ పన్నుగురించి విదేశాలలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు మరియు అతను అమెరికాలో పన్నుల గురించి ఒక ఉదాహరణ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఈ వాదనను పార్టీ ప్రణాళిక కాదని కొట్టిపారేసింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: ...

Read More »
India to become poorer than Bangladesh by 2025? Old claim resurfaces; Fact Check

2025 నాటికి భారతదేశం బంగ్లాదేశ్ కంటే పేదదేశంగా మారబోతుందా? పాత దావా మళ్లీ వైరల్ అవుతోంది; వాస్తవ పరిశీలన

దావా/వాదన/Claim: IMF తన ఏప్రిల్ 2024 వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదికలో “2025 నాటికి బంగ్లాదేశ్ కంటే భారతదేశం పేదరికంలో ఉంటుంది” అని పేర్కొన్నదనేది వాదన. నిర్ధారణ/Conclusion: దావా తప్పు. ఇది 2020 కోవిడ్ మహమ్మారి కాల అంచనాల ఆధారంగా రూపొందించబడింది, అయితే ప్రస్తుత IMF అంచనా ప్రకారం 2025 నాటికి మొత్తం GDP వృద్ధి పరంగా భారతదేశం బంగ్లాదేశ్ కంటే చాలా ముందుంటుంది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: 2025 నాటికి భారతదేశం బంగ్లాదేశ్ కంటే పేదదేశంగా ...

Read More »
No, Amit Shah didn't say in a Telangana public meeting that BJP would scrap SC/ST/OBC reservation; Fact Check

SC/ST/OBC రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని అమిత్ షా తెలంగాణ బహిరంగ సభలో చెప్పారా; వాస్తవ పరిశీలన

వాదన/Claim: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన/దావా. బీజేపీ రిజర్వేషన్లన్నింటినీ రద్దు చేస్తుందని అమిత్ షా చెబుతున్నట్లుగా ఆయన గొంతును మారుస్తూ వీడియో ఎడిట్ చేయబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం– Fact Check వివరాలు: బీజేపీ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటైతే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీ (SC/ST/OBC)లకు ఇచ్చే “రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్ల”ను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన వీడియో ...

Read More »

భారత కూటమికి రికార్డు స్థాయిలో ఓటు వేసినందుకు ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఏప్రిల్ 19, 2024న మొదటి దశ పోలింగ్ తర్వాత, రికార్డు సంఖ్యలో INDIA (కూటమి)కి ఓటు వేసిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ వాదన/దావా తప్పు. NDAకు రికార్డు సంఖ్యలో ఓటు వేసినందుకు ప్రజలకు ప్రధాని మోదీ మొదట ధన్యవాదాలు తెలిపారు. కాని ఆయన INDIA (కూటమి)కి ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్ మార్చబడింది. రేటింగ్: తప్పు దోవ పట్టించే ప్రయత్నం — ఏప్రిల్ 19, 2024న లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ జరిగిన తర్వాత ...

Read More »

వీడియోలో రాహుల్ గాంధీ తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారా?వాస్తవ పరిశీలన

 వాదన/Claim: వీడియోలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: రాహుల్ గాంధీని అప్రతిష్టపాలు చేసేందుకు ఆయన వాయనాడ్‌లో నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న అసలు వీడియో సౌండ్ ట్రాక్‌ మార్చబడిందని నిరూపణ అయ్యింది. రేటింగ్: పూర్తిగా తప్పు -- వాస్తవ పరిశీలన వివరాలు: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటనను చదువుతున్న వీడియో ట్విట్టర్ (X)లో వైరల్ అవుతోంది,అనేక మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. Posted on X handle by ...

Read More »
Didn't Congress field candidates in 2024 poll in Arunachal Pradesh fearing China? Fact Check

చైనాకు భయపడి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో తమ అభ్యర్థులను నిలబెట్టటంలేదా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: చైనాకు భయపడి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో అభ్యర్థులను నిలబెట్టటంలేదనేది వాదన. నిర్ధారణ/Conclusion: పోస్ట్‌లో చేసిన వాదన/దావా తప్పు. మరియు దీనికి విరుద్ధంగా,రాబోయే అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను నిలబెడుతోంది.అదనంగా, భారత ఎన్నికల సంఘం డేటా 2004 నుండి కాంగ్రెస్ పార్లమెంటరీ ఎన్నికలలో స్థిరంగా పాల్గొంటుందని నిర్ధారిస్తుంది. రేటింగ్: పూర్తిగా తప్పు -- వాస్తవ పరిశీలన వివరాలు: చైనా కలవరపడుతుందనే ఆందోళన కారణంగా రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అరుణాచల్ ప్రదేశ్‌లో ఎవరినీ ...

Read More »

AAP నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ X (ట్విట్టర్)లో కేజ్రీవాల్‌ను అనుసరించటం లేదా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఆప్ నేతలు అతిషి మరియు సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ను X (ట్విట్టర్)లో అనుసరించటం(Follow) లేదనేది వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన,ఇద్దరూ ఇప్పటికీ కేజ్రీవాల్‌ని X (ట్విట్టర్)లో అనుసరిస్తున్నారు(ఫాలోయింగ్). రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశిలన వివిరాలు: ఢిల్లీ మంత్రులు అతిషి మరియు సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎక్స్‌లో(X లో) అన్‌ఫాలో చేశారని మరియు ‘ట్విట్టర్ ఫాలోవర్ చెక్’ అనే ఆన్‌లైన్ సాధనం నుండి తీసిన రెండు స్క్రీన్‌షాట్‌లు ఈ వాదనకు మద్దతుగా ఉన్నాయని ...

Read More »
RSS

పత్రికా సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిపక్షాల “ఇండియా కూటమి”కి మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) INDIA కూటమికి మద్దతు ఇచ్చింది మరియు INDIA కూటమికి అనుకూలంగా ఓటు వేయమని దేశవ్యాప్తంగా సంఘీలకు విజ్ఞప్తి చేసిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.నమోదు చేయబడని(రిజిస్టర్ కాని) సంస్థ బీజేపీ మాతృ సంస్థైన ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ పేరుతో,ఈ విజ్ఞప్తి చేసిందని నిరూపణ అయ్యింది. రేటింగ్: పూర్తిగా తప్పు -- వాస్తవ పరిశీలన వివరాలు: ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ అని రాసి ఉన్న బ్యానర్‌ ప్రముఖంగా కనిపిస్తున్న ప్రెస్ సమావేశంలో, అధికార BJP యొక్క మాతృ సంస్థ(RSS) ...

Read More »
Did Kharge not applaud when P.V. Narasimha Rao's son received Bharat Ratna? Fact Check

పీ.వీ నరసింహారావుగారి కుమారుడు భారతరత్న స్వీకరిస్తున్న సమయంలో, ఖర్గే గారు చప్పట్లు కొట్టలేదా? వాస్తవ పరిశీలన

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం భారతరత్న అవార్డులను ప్రదానం చేసిన కార్యక్రమంలో,  దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ప్రకటించిన భారతరత్న అవార్డును ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు అందుకుంటున్న సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చప్పట్లు కొట్టలేదని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర ప్రముఖులు చప్పట్లు కొట్టడం చూడవచ్చు.   what is Mr.Karge doing when all others are ...

Read More »

జగన్నాథ రథయాత్ర చిత్రాన్ని కేజ్రీవాల్ అరెస్టుపై నిరసన తెలుపుతున్న ప్రజల చిత్రమని ఉపయోగించారు; వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తర్వాత భారీ సంఖ్యలో ప్రజలు రోడ్డుపై గుమిగూడి, నిరసన తెలుపుతున్నారనేది వాదనతో ఒక చిత్రం షేర్ చేయబడుతోంది. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. గత ఏడాది 2023లో జరిగిన ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలోభారీగా ప్రజలు పాల్గొన్న ఇమేజ్/చిత్రమిది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టుచేసిన సంఘటన పై భారీ సంఖ్యలో ప్రజలు రోడ్డుపై గుమిగూడి,నిరసిస్తున్నారనే వాదనతో ఒక చిత్రం షేర్ చేయబడుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌ని ...

Read More »