ఆర్థిక సంక్షోభం కారణంగా భారత ప్రభుత్వం అనేక శాఖలను మూసివేయాలని యోచిస్తోందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత ప్రభుత్వం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది మరియు ఆయుష్ (AYUSH), మత్స్యశాఖ, పురావస్తు శాఖ వంటి అనేక మంత్రిత్వ శాఖలను మూసివేయాలని యోచిస్తుందనేది వాదన. నిర్ధారణ/Conclusion:ఈ వాదన అవాస్తవం. ఏ ప్రభుత్వ మంత్రిత్వ శాఖ గానీ, సంబంధిత విభాగం గానీ,

Read More
Exit mobile version