Day: June 19, 2024
లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ అభ్యర్థి మాధవి లత ముస్లింలపై తన వైఖరిని మార్చుకున్నారా? వాస్తవ పరిశీలన-వీడియో
వాదన/Claim: లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత ముస్లింలపై తన వైఖరిని మార్చుకున్నారని,”భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు అని” ఆమె అన్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. మాధవి లత ఎన్నికల ప్రచార సమయంలో ఈ మాటలు
Read More