దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ అంబులెన్సుల ఫోటోలను ట్వీట్ చేస్తూ, UP ముఖ్యమంత్రి నిర్లక్ష్యం అని పప్పులో కాలేశాడు!

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అంబులెన్సుల ఫోటోలను ట్వీట్ చేస్తూ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి   ఆదిత్యనాథ్అంబులెన్సు వాహనాలను దుమ్ము పెట్టాడని ఆరోపించారు. సింగ్ అంబులెన్సుల చిత్రం ట్వీట్ చేశాడు. చిత్రాలను క్రాస్-వెరిఫై చేయకుండా ట్వీట్ చేశాడు.

Read More